TGSPDCL కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన 2000 మంది ఆర్టిజెన్స్.
ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్.
విద్య అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్.
ప్రభుత్వం వెంటనే ఆర్టిజెన్స్ను రెగ్యులర్గా చేయాలని ,అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వంకు అల్టిమేటం.
#Hyderabad