ఈరోజు డిసెంబర్ 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా మాలల సింహగర్జన కరపత్రాల ఆవిష్కరణ ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు
రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్కు విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది