జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన..బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు….
కామారెడ్డి సబ్ జైల్లో గాంధీ జయంతి మరియు తెలంగాణా ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా…జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఆర్.వి.వి వరప్రసాద్ సందర్శిం చారు
జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులు…
వరల్డ్ హార్ట్ డే సందర్బంగా హన్మకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26వేలు అమలు చేఅ-BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్దిరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బిచ్కుంద మండలం పెద్ద దడ్గి గ్రామానికి చెందిన మాజీ జడ్పిటీసీ నాగనాథ్ గారికి పితృ వియోగం, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నివాళులు అర్పించారు…
MLA క్యాంప్ కార్యాలయం ఎల్లారెడ్డి నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణీ
రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కి పితృ వియోగం తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలు