Search
Close this search box.

ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

తొలి విడత సీట్ల కేటాయింపు

ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు పక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇటీవల తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించిన అధికారులు బుధవారం మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17`22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి