Search
Close this search box.

ఐనవోలులో హనుమాన్ శోభా యాత్ర

HM9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామ ఆంజనేయ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభా యాత్ర నిర్వహించడం జరిగినది.హనుమాన్ స్వాములకు బి ఆర్ ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రఘువంశీ గౌడ్ అరటి పండ్లు పంపిణీ చేశారు.అనంతరంహనుమాన్ విగ్రహంతో స్వాములు గ్రామంలోని వీధులలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాటబోయిన చందు, కాటబోయిన అశోక్ చేరాలు దేవేందర్ మడూరి శేఖర్, వెంకన్న, రఘు,రాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
సుందరీమణులకు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన వరంగల్ కుడా ఛైర్మన్
ఐనవోలు మండల కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర
ఐనవోలులో హనుమాన్ శోభా యాత్ర
Oplus_131072
ఉత్తమ బ్యాంక్ మేనేజర్ రాష్ట్ర స్థాయి అవార్డు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి