Search
Close this search box.

మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం

HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి సంగెం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టిపల్లి రమేష్ మాతృమూర్తి మెట్టుపల్లి స్వరూప ఇటీవల మరణించారు… ఆ కుటుంబానికి ఓదార్చి. తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినారు కందగట్ల నరహరి, అచ్చ నాగరాజు, మునుకుంట్ల కోటేశ్వర్, గోపతి రవి,మెట్టుపల్లి మల్లయ్య, గుండేటి రాజేష్, మునుకుంట్ల శ్రీనివాస్, పులి రాజశేఖర్, మెట్టుపల్లి బాబు, నామిండ్ల ఏలియా , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు