Search
Close this search box.

జాతీయ యువజన అవార్డు గ్రహీత ఇంట్లో విషాదం… 

జతీయ యువజన అవార్డు గ్రహీత అలువల విష్ణు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అక్టోబర్ 13 న రోడ్డు ప్రమాదానికి గురైన ఆలువల విష్ణు దంపతులకు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న ఆయన సతీమణి అలువల రమ్యకృష్ణ మృత్యువుతో పోరాడి నేడు మరణించారు . అలువాల విష్ణు జాతీయ యువజన అవార్డు పొందారు . అనేక కార్యక్రమలలో పాల్గొని ప్రజల సమస్యల పై పోరాడారు . నిత్యం ప్రజా క్షేతంలో ఉండే ఆయన సతీమణి రమ్య కృష్ణ మృతితో ఇంటింటా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి