Search
Close this search box.

జర్నలిస్టులపై దాడులకి తెగబడిన వారికి హెచ్చరిక . .

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంరక్షణ కోసం కొత్త చట్టాన్ని రూపొందించింది…

సుప్రీంకోర్టు కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదంటూ పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలంటూ తీర్పుని ఇవ్వటం జరిగింది… 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జర్నలిస్టులపై అసభ్యకర కామెంట్స్ చేసిన దాడులకి తెగబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది…

ముఖ్యమంత్రి చెప్పినా కూడా కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు కామెంట్స్ జరుగుతున్న క్రమంలో కొన్ని జర్నలిస్టు సంఘాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలవనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి