Search
Close this search box.

ఇంద్ర కీలాద్రిపై రేప‌టి నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు

ఉత్స‌వాలు ముగిసే వ‌ర‌కూ అంతరాలయ దర్శనాలు ర‌ద్దు

ఈ ప‌ది రోజులు ప‌ది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు 

ఈ ఏడాది లేజర్‌షో కృష్ణమ్మకు హరతి ఏర్పాటు చేశాం 

ఉత్స‌వాల‌కు 15 లక్షల‌ మంది వ‌ర‌కూ వ‌స్తార‌ని అంచ‌నా 

ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం

12వ తేదీన తెప్పోత్స‌వం, పూర్ణాహుతి

నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 దర్శన టికెట్ల విక్ర‌యం

కొండ‌పై గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు,మ‌రింత‌ సమాచారం కోసం అందుబాటులోకి ద‌స‌రా మహోత్స‌వం 2024 యాప్‌

-దుర్గ గుడి ఈఓ రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి