Search
Close this search box.

సిద్దిపేట – అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోతెలంగాణ తల్లికి ఘోర అవమానం..

తెలంగాణ తల్లికి ఘోర అవమానం.. విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు,సిద్దిపేట – అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు తీవ్రంగా స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి