Search
Close this search box.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఇందులోభాగంగా స్వచ్చతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలసి ఆయన చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికలతో ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నేషనల్ కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ త్యాగనిరతిని ఆయన ఈ సందర్బంగా కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి