Search
Close this search box.

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారసుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు…

స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారసుల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారసులు లోక మనోహర్,సంతోష్,శివ మరియు పెద్దలు పంచాయతీ కార్యదర్శి యాదగిరి గారు, కుమ్మరి రాములు, ధర్మారెడ్డి రామ్ రెడ్డి, శపధం రెడ్డి, సూరత్ రెడ్డి,ఎనగండ్ల శ్రీనివాస్ రెడ్డి, జొన్న శ్రీనివాస్ రెడ్డి, బోడ్ల బాలరాజ్, రాము, మరగల దయానంద్,సన్నపుల మదు మరియు ఉడుగుల ప్రేమల,నిర్మల బెజగం సుజాత, పద్మ రాణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి