Search
Close this search box.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) గారు భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. 

చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఈ సందర్భంగా టకాహషి గారు ప్రస్తావించారు. 

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి(RPO) జొన్నలగడ్డ స్నేహజ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి