Search
Close this search box.

హనుమకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేవస్థానం వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రం అందజేత

హనుమకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా దేవస్థానం పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందించింది. శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, దేవస్థానం చైర్మన్ శేషు గారు, ఈవో శేషుభారతి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు
ఇంటర్ ఫలితాలు విడుదల