Search
Close this search box.

ఆంధ్ర ప్రదేశ్ రేషన్‌ షాపుల హేతుబద్ధీకరణ

AP: కీలకమైన రేషన్‌ షాపుల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,774 కొత్త రేషన్‌ షాపులు ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రస్తుతం ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు డీలర్లను నియమించనుంది. చౌకధరల దుకాణాల రేషనలైజేషన్‌, కొత్త షాపుల ఏర్పాటు, డీలర్ల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ ఇటీవల విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి