Search
Close this search box.

కామారెడ్డి జిల్లా పోతగల్ మండల VRA లను రెగ్యులర్ చేయాలి అన్ని MRO వినతి పత్రం

81,85 జీవో ప్రకారం పదవులు ను రెగ్యులరైజ్ చేయాలి…

కామారెడ్డి జిల్లా పోతగల్ మండలం రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా కొనసాగుతున్న వారి వయస్సు 61 ఏళ్లు దాటితే వారి స్థానంలో తమ వారసులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పోతాంగల్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం తాసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల వారసులకు జీవో నెంబర్ 81,85 ప్రకారం నియామక ఉత్తర్వులు ఇప్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు పంజా నర్సింలు, ఉపాధ్యక్షుడు హన్మంతు, ఎస్.కె మహబూబ్, పీరయ్య, పోశెట్టి, షేక్ అహ్మద్, వీరేశం, అక్బర్, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు