Search
Close this search box.

జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే

ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి ధరఖాస్తులు తీసుకొని వారి సమస్యలు వింటూ..

వెంటనే అధికారులకు, నాయకులకు ఫోన్లు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు..

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ, ధరఖాస్తులు స్వీకరిస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు