Search
Close this search box.

మహారాష్ట్ర నాందేడ్ ఎంపీ బలవంత రావు మరణించడంతో వాళ్ల కుటుంబాన్ని పరామర్శించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కారి

*కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ) నాదేడ్ గారికి నివాళులు అర్పించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్* గారు

తేది:24-09-2024.

మహారాష్ట్ర నాదేడ్ జిల్లా నాయగావ్ నియోజికవర్గం &పట్టణ నికి చవాన్ బలవంత్ రావు ఎంపీ నాదేడ్ గారు గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది.

ఈరోజు వారి స్వగ్రామం నాయగావ్ కి *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్* గారు వెళ్లి కీర్తిశేషులు చవాన్ బలవంత్ రావు (ఎంపీ )గారి ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించి కుమారుడు చవాన్ రవీందర్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు. వారితో స్థానిక కాంగ్రెస్ నాయకులు కలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి