Search
Close this search box.

జుక్కల్ నియోజకవర్గంలో పోడు భూములు విషయంలో జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన జుక్కల్ మండల ప్రజలు

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా సబ్ కలెక్టర్ గారికి వ్రాయునది

విషయం :- . జుక్కల్ మండలంలోని. బస్వాపూర్. కండెబాల్లూరు కౌలాస్. కేమ్రాజ్ కల్లాలి. వజ్రకండి.. మైలార్. సవర్గం తాండ. బంగారు పల్లి. మై బాపూర్. గుండూర్. కంటాలి. తదితర గ్రామాలలో అసైన్ పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని. సిపిఎం. పార్టీగా. తమరితో విజ్ఞప్తి.

 ఆ మనవి ఏమనగా నేను. సిపిఎం. పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యునీ. తమరితో మనవి చేయునది ఏమనగా జుక్కల్ మండలంలోని పై తెలిపిన గ్రామాల అసైన్డ్ పోడు రైతులు గత. 40. 50. సంవత్సరాలనుండివీరు సాగు చేసుకుని వారి కుటుంబ లను పోషించుకొనుచున్నారు. వీరికిఈ భూమి తప్ప. వేరే భూమి లేదురాష్ట్ర ప్రభుత్వం. ధరణి సమస్యలు. పరిష్కరించి అసైన్డ్, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వనికి CPM పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయుచున్నాము

                                                                                                          అభివందనలతో

                                    W. సురేష్                                                CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు