Search
Close this search box.

లీగంపేట్ నాగన్న బావి, తాండూర్ లోనీ శివాలయంను పర్యటక కేంద్రంగా చేస్తామన్నా MLA గారు

లింగంపేటలోని నాగన్న బావిని, తాండూర్ లోని శివాలయాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగన్న బావి పునరుద్ధరణ పనులను శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. నాగన్న బావి ప్రాముఖ్యతను ప్రొజెక్టర్ ద్వారా చూశారు. నాగన్న బావి పునః ప్రారంభం చేసిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇన్ఫోసిస్ సమస్త నాగన్న బావి అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ లింగంపేట మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు