Search
Close this search box.

వరద బాధితుల సహాయార్థం మోల్డ్ టెక్ వైఎస్-ప్రెసిడెంట్ జె. రాణా ప్రతాప్ గారు చెక్ అందచేశారు.

వరద బాధితుల సహాయార్థం మోల్డ్ టెక్ ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు. మోల్డ్ టెక్ వైఎస్-ప్రెసిడెంట్ జె. రాణా ప్రతాప్ గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి