Search
Close this search box.

కామారెడ్డి బ్రిలియంట్ స్కూల్ బస్ బ్యాటరి పెలి చెలరేగిన మంటలు విద్యార్థుల కు తపిన ప్రమాదం

 

 

 

 

కామారెడ్డి స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ బస్సు బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు పిల్లలను కిందికి దింపి మంటలను అదుపు చేశారు. ఘటన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కామారెడ్డిలో ప్రైవేట్ పాఠశాలలలు ఫిట్ నెస్ లేని బస్సులను వినియోగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు