Search
Close this search box.

పిట్లం మండలం పెద్ద అన్నారం గ్రామం లొ ఘనగా వినాయక నిమజ్జన శోభ యాత్ర

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్ద అన్నారం గ్రామం లో ఈరోజు 9 రోజులు పాటు పూజలు అందుకున గణపయ్య లను గ్రామం లో గ్రామస్తలు ఊరేగింపు గా గణపయ్య శోభ యాత్ర లొ భజన, కోలాటం, తో ఘనగా భక్తి శ్రద్ధ ల తో గణపయ్య ల నూ గంగమా ఒడిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు భారీ ఏతున్న పాలొగొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు