Search
Close this search box.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

Hm9news ప్రతినిథి వరంగల్ జిల్లా:  సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన పొలాస వెంకటయ్య మరియు వెంకటాపురం గ్రామానికి చెందిన కొత్తకొండ ఉప్పలయ్య చనిపోవడంతో మండల రజక కమిటీ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, మండల అధ్యక్షులు బొడ్డుపెల్లి వెంకట్రాజం, మండల ఉపాధ్యక్షులు అల్గునూరి రమేష్, కొండ్రాతి పాణి, ప్రధాన కార్యదర్శి బర్ల సుమన్, మండల కమిటీ  సలహాదారులు శంకర్, ఎల్లయ్య, రాములు మరియు ఆ గ్రామ రజక సంఘం అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి