Search
Close this search box.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం….

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ , ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి సీతక్కతో పాటు, నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మీ, ప్రభుత్వ సలహాదారు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు