Search
Close this search box.

హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్ లో ఘనంగా లీగల్ సర్వీస్ డే ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు జస్టిస్ సుజాయ్ పాల్…..

లీగల్ సర్వీస్ డే హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హై కోర్ట్ హానరబుల్ జస్టిస్ సుజోయ్ పాల్, , హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ వరంగల్ అండ్ హన్మకొండ మౌషుమిభట్టాచార్య,మెంబర్ సెక్రెటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిహెచ్ పంచాక్షరి, పి ప్రావీణ్య డిస్టిక్ కలెక్టర్ హన్మకొండ, డాక్టర్ సత్య శారద డిస్టిక్ కలెక్టర్ వరంగల్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిహెచ్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు చైర్ పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నిర్మల గీతాంబ, కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ గారు హాజరయ్యారు, వారు మాట్లాడుతూ లీగల్ సర్వీస్ అనేది ప్రతి గ్రామంలో తెలియజేయాలని అంగన్వాడీలు టీచర్లకు సూచించడం జరిగింది హనుమకొండ dwo జయంతి గారు, వరంగల్ dwo రాజమణి గారు, cdpo విశ్వజ గారు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మరియు అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి