Search
Close this search box.

వైకల్యాన్ని జయించిన చింతలపల్లి యువతి 

•అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన రమాదేవి

•దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ కైవసం

•దేశం పేరు నిలబెట్టిన చింతలపల్లి యువతి

 Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండలం లోని చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి కాంబోడియా దేశంలో జరుగుతున్న పారా త్రో బాల్ పోటీలలో శుక్రవారం బంగారు పతకం సాధించింది. కాంబోడియా దేశంలోని నేషనల్ పారాలింపిక్ కమిషన్ నిర్వహించిన ఈ పోటీలలో సంగెం మండలం లోని చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీలలో బంగారు పతకం సాధించింది. దీంతో చింతలపల్లి గ్రామంతో పాటు సంగెం మండల వాసులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ సిసి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బొజ్జ సురేశ్ మాట్లాడుతూ బంగారు పతకాన్ని సాధించి దామెరుప్పుల రమాదేవి ఆమెను ప్రోత్సహిస్తూ, మోటివేషన్ చేస్తూ, ప్రేరణ చేస్తూ తన కౌన్సిలింగ్ ద్వారా భారత దేశానికి పేరు తీసుకొచ్చినందుకు రమాదేవి మరియు తన టీమ్ కు శుభాకాంక్షలు ,దేశం గర్వపడేలా చేసిందని హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి