Search
Close this search box.

వరద బాధితుల సహయార్థం టెక్నో పెయింట్స్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వీరళం గా అందజేసారు

వరద బాధితుల సహయార్థం టెక్నో పెయింట్స్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. టెక్నో పెయింట్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అకూరి శ్రీనివాసరెడ్డి, వైస్-చైర్మన్ సీవీఎల్ఎన్ మూర్తి, సీఈవో అనిల్ .కె తదితరులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు సీఎం గారు వారిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి