Search
Close this search box.

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల వెంకటేశ్వర్లు 

HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రం లో మాజీ ఎంపీపీ కందకట్ల నరహరి కళావతి తల్లి కందకట్ల లక్ష్మి మరణించి నది.వారి కుటుంబ సభ్యులు కుమారులు వెంకటేశ్వర్లు,నరహరి,సంపత్ లను రాష్ట్ర మాజీ రైతు విమోచన సంఘం అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు పరామర్శించినారు.వీరితో పాటు మోర్టాల చందర్ రావు రాష్ట్ర రైతు సంఘం నాయకులు,జండా రాజేష్ ,నరసింగరావు రాష్ట్ర అరె సంఘం నాయకులు పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి