HM9 న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో మిత్రులకు కుటుంబానికి 30000 ఆర్థిక సహాయం హన్మకొండ జిల్లా అయినవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన శాంతాల మల్లేశం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే అయితే 2023 సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ తన కుటుంబం పట్ల విచారణ వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఆర్థికంగా ముందుకు వచ్చి 30 వేల రూపాయలు సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు