Search
Close this search box.

భారీ వర్షాల ప్రభావం వల్లా ఈరోజు ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు…

భారీ వర్షాల ప్రభావంతో ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు.భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీన పూణె పర్యటన రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం మోదీ పుణె చేరుకోవాల్సి ఉంది. రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. వర్షాల రాకను పక్కాగా చెప్పే రెండు సూపర్‌ కంప్యూటర్లను కూడా ప్రారంభించాల్సింది. అయితే, భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తడంతో ఈ పర్యటన రద్దయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
అక్రమ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు – కేసులు నమోదు 
Oplus_131072
ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి 
Oplus_131072
సుందరీమణులకు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన వరంగల్ కుడా ఛైర్మన్
ఐనవోలు మండల కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర