Search
Close this search box.

పేరుకే సిసి కెమెరాలు

Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో పేరుకే సిసి కెమెరాలు కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కాదు సంవత్సరాలు గడుస్తున్న సీసీ కెమెరాలు మరమ్మతులు చేయలేదు కాకతీయ టెక్స్లి పార్క్ పనులు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు, మొరం టిప్పర్లు అతి వేగంగా వెళుతున్న క్రమంలో ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రత్యక్ష సాక్షి లేకపోతే, సీసీ కెమెరాలు పనిచేయనియెడల మాకు దిక్కు ఎవరు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మన మండలానికి ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి
పనులు చేస్తున్న క్రమంలో అందులో ఎవరైనా దొంగతనం ఆడవారి మెడలో బంగారు ఆభరణాలు, ఇంకా ఏమైనా ప్రజలకు హాని చేస్తే … ఏలా అని సీసీ కెమెరాలు ఉంటే ప్రజలకు రక్షణగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.మండల కేంద్రంలో నేరాల నియంత్రణ , ప్రజల భద్రత, కల్పించేందుకు, సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తాయి ఇవి ఏర్పాటుచేసిన ప్రాంతాలలో నేరాల సంఖ్య ఘనంగా తగ్గడం జరుగుతుంది. గ్రామాలలో నేరాలు నియంత్రణ , ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం దయచేసి మండలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా వేడుకుంటున్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి