Search
Close this search box.

పురుషోత్తం రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్

 Hm న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా:  సంగెం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెండ్లి పురుషోత్తం రెడ్డి తల్లి పెండ్లి కొమురమ్మ (మాజీ సర్పంచ్) ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిన రెడ్కో మాజీ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పేరాల రఘుపతి,గ్రామ అధ్యక్షుడు అనుముల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ కొనుకటి మొగిలి, మండల యువజన నాయకులు జున్న రాజు యాదవ్,బొమ్మాల శంకర్,పోశాల ప్రవీణ్,చిర్ర రాజకుమార్,ఇమ్మడి సుమన్, ప్రేమ్ కుమార్,శశి కుమార్,రమేష్,షకీల్, ఉదయ్,సునీల్,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం
HM9 న్యూస్ ఏడిటర్ సార్ నేను చేసినా తప్పులు ఒప్పు కొన్ని క్షమించగలరు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా డప్పు కళా బృందానికి టీషర్ట్స్ పంపిణీ
కొండపర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు