Search
Close this search box.

పురుషుల సంఘ సభ్యులకు ఇన్స్యూరెన్స్ అందజేత

Hm9న్యూస్ వరంగల్ జిల్లా: సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని భారతీయ పురుషుల పొదుపు సంఘం సభ్యులు గూడ రమణ,పెండ్లి సంపత్ ఇటీవల మృతి చెందారు.వారికి ఇవ్వవలసిన అభయ నిధి విపత్సహాయం,ఇన్సూరెన్స్, బోనస్,పొదుపు కలిపి గూడ రమణ భార్య స్రవంతికి 79,401రూపాయలను,పెండ్లి సంపత్ భార్య పద్మకు 1,03,324/- రూపాయలను సంఘ అధ్యక్షుడు దేవులపల్లి రాజు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యార సూరయ్య,పాలకవర్గ సభ్యులు.రాములు,మురళి,చిరంజీవి,రాజయ్య,కొమురయ్య,యాకయ్య, గణకుడు పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి