Search
Close this search box.

నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ గారి కి మాతృవియోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు

తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ గారి మాతృమూర్తి కమలమ్మ గారు మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి నగరంలోని చర్లపల్లిలో రామ్మోహన్ నివాసానికి వెళ్లి వారి తల్లి కమలమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి