Search
Close this search box.

దేశవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సైబర్క్ క్రైమ్ ఫిర్యాదులు…..11 లక్షలు

ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. సైబర్ నేరాలపై 2023లో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్కు దేశవ్యాప్తంగా 11,28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్రహోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
అక్రమ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు – కేసులు నమోదు 
Oplus_131072
ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి 
Oplus_131072
సుందరీమణులకు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన వరంగల్ కుడా ఛైర్మన్
ఐనవోలు మండల కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర