Search
Close this search box.

దేశంలో పెరగనున్న చక్కెర ధరలు,కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి…..

దేశంలో చక్కెర ధరలు పెరగనున్నాయి. 2024-25 సీజన్‌ ( అక్టోబర్‌-సెప్టెంబర్‌)కు సంబంధించి చక్కెర, ఇథనాల్‌ కనీస విక్రయ ధర (ఎంఎస్‌పీ) పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో చక్కెర ధర పెరగనుంది. ‘చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే ఇథనాల్‌ ధరను కూడా పెంచుతాం. ఈ విషయం పెట్రోలియం శాఖ పరిశీలిస్తుంది’ అని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
అక్రమ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు – కేసులు నమోదు 
Oplus_131072
ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి 
Oplus_131072
సుందరీమణులకు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన వరంగల్ కుడా ఛైర్మన్
ఐనవోలు మండల కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర