Search
Close this search box.

టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో సంజీవ్ అహుజా గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో సంజీవ్ అహుజా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈవీ, సెమీకండక్టర్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగింది. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి