Search
Close this search box.

జూబ్లీహిల్స్ నివాసంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి….

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ గారు, మైనంపల్లి రోహిత్ గారు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు