Search
Close this search box.

జనగామ జిల్లా జాఫర్ గాడ్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్ లో వింత సంఘటన

జనగామ జిల్లా ప్రతినిధి ఆగస్టు 31: జిల్లా లో జాఫర్ గాడ్ మండల కేంద్ర హాస్పిటల్ లో వింత ఘటన. సీజన్ లు వ్యాధులు,రకరకాల జ్వరాల తో హాస్పిటల్ కి రోగులు వెళుతుంటే, డ్యూటీ లో ఉన్న డాక్టర్ లు ప్రజలను పాటించుకోకుంట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లడం జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడంతో ప్రజలు హాస్పిటల్ డాక్టర్ ల మీద మండిపడుతున్నారు. ఈ సంఘటన మీద జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేర్యలు తీసుకుంటరో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు