Search
Close this search box.

గోదావరిపై తేలియాడుతూ తినేద్దాం….

AP: ఆహ్లాదకర వాతావరణంలో గోదారి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ సిద్ధం అవుతోంది. పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో గోదావరిపై మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది. అక్టోబర్​ 27న (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ దీనిని ప్రారంభిస్తారని నిర్వాహకులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం
పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం
పురుషోత్తం రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్