Search
Close this search box.

ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

Hm9 న్యూస్ ప్రతినిధి ఖమ్మం జిల్లా:  v m  బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని v m బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం… శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన చెందిన బోయిన వెంకటరమణ అనే వ్యక్తి ఒరిస్సా నుండి సుమారు 70 వేల రూపాయల విలువ చేసే 1కేజీ 110 గ్రాముల ఎండు గంజాయిని భద్రాచలం నుండి విజయవాడ బస్సులో తరలిస్తున్నాడన్న పక్క సమాచారంతో v m బంజర్ ఎస్సై కె,వెంకటేష్ తన సిబ్బందితో తనిఖీ నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు, విజయవాడ బస్సులో గంజాయితో ప్రయాణిస్తున్న వెంకటరమణ ను పట్టుకొని తనిఖీ చేయగా. అతనివద్ద గంజాయి దొరకడంతో గంజాయిని స్వాధీన పరచుకుని అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం
పెద్దపల్లి జిల్లాకు భూకంపం హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం
పురుషోత్తం రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్