Search
Close this search box.

కోటగిరి మండలం లో పర్యటిచిన ప్రభుత్వ సలహాదారు MLA పోచారం శ్రీనివాస్ రెడి

ఆగస్టు 26, 2024

బాన్సువాడ నియోజకవర్గం.

(నిజామాబాద్ జిల్లా).

 

కోటగిరి మండల కేంద్రలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు.

 

ముందుగా కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతన చైర్మన్ గైక్వాడ్ హన్మంతు గారికి మరియు పాలకవర్గ సభ్యులకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు .

 

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ అధికారులతో రైతువేదిక లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

పోచారం భాస్కర్ రెడ్డి గారి అభిమానులు నిర్వహించిన PBR వాలీబాల్ టోర్నమెంట్ హాజరై ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు

 

స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, రైతులు, క్రీడాకారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు