Search
Close this search box.

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Hm9news ప్రతినిధి మహబూబాబాద్ జిల్లా :కొత్తగూడ మండలంలోని బియ్యాల జనార్దన్ విగ్రహం వద్ద తెలంగాణ దీక్ష దివాస్ సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ కొత్తగూడ .గంగారం మండలాల అధ్యక్షులు. కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొని పాలాభిషేకం చేశారు  కొత్తగూడ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు అధికార ప్రతినిధి నెహ్రు లింగన్న కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి