Search
Close this search box.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం MLA తోట లక్ష్మి కాంతారావు కు స్వాగతం పలికిన బిచ్కుంద శ్రేణులు

కామారెడ్డి జిల్లా జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంతారావు గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు స్వదేశీ గమనం చేయడం తో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రవి పటేల్ గారు,పెద్ద తక్కడ పల్లి అధ్యక్షుడు ఉమకాంత్ పటేల్ గారు,సీనియర్ నాయకులు నాగ్ నాథ్ గారు, సాయిలు, సంజీవ్, సుధాకర్, గైని సంతోష్,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు