Search
Close this search box.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం గౌరవ మంత్రి సీతక్కని కలిసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదనలు అందించిన MLA మదన్ మోహన్:

ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నందు *రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గౌరవ శ్రీమతి సీతక్క* గారిని కలిసి వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి *(అంగన్వాడీ నిధులు మంజూరు, నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం & మరమత్తులు, తండా మరియు గ్రామల రోడ్లు, వంతెనలు) నిర్మాణం కొరకు 244 కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదనలు అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.*

ఇట్లు
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు
ఇంటర్ ఫలితాలు విడుదల
కిటకిటలాడిన కొమురవెల్లి