Search
Close this search box.

కామారెడ్డి జిల్లా,బిచ్కుంద పంచాయతీ కార్యదర్శి ఇష్టరాజ్యం

బిచ్కుంద పంచాయతీ అధికారి కార్యదర్శి ఇష్టారాజ్యాం :-

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్ర పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ప్రతి రోజు పంచాయతీ కి 12 గంటల వరకు రావడం లేదని, ప్రజలు సమస్యలకోసం వస్తే పట్టించుకోవడం లేదు., అని ఎప్పుడు  వచ్చిన పంచాయతీలో కుర్చీలు ఖాళీగా కానిపిస్తున్నాయి.15 నుండి 20 రోజులు గా పంచాయతీ చూట్టు తిప్పుకుంటూన్నారాని ప్రజలు తెలిపారు. అధికారులు పంచాయతీ అధికారి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అన్నారు, కానీ బిచ్కుంద మండల ప్రజలను పంచాయతీ చూట్టు తిప్పుకుంటున్నారు అని ,ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు