Search
Close this search box.

కరీంనగర్ చేరుకున్న ఎలక్ట్రికల్ బస్సులు

కరీంనగర్ డిపో -2 చెరుకున ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం కానున్న కరీంనగర్ డిపో చరిత్రలో నిలిచిపోనుంది. ఈ డిపోలో మొత్తం 70 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించారు. ఇందులో33 సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కిందకు సిద్ధంగా ఉన్నాయి. డిపోలో11 కె.వి విద్యుత్ లైన్లు,14 చార్జింగ్ పాయింట్లు,3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు