Search
Close this search box.

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కి ఆహ్వాన పత్రిక

 HM9. న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మంత్రుల నివాసం నందు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు-2025 పురస్కరించుకొని (ఈ నెల 11 నుండి 18 వరకు) జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గౌరవ అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖల మంత్రివర్యులు కొండా సురేఖ వేదమంత్రాలు నడుమ శాలువా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు మరియు టేస్క్యాబ్ చైర్మన్ శ్రీ మర్నేని రవీందర్ రావు..ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మానీ శేఖర్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ చోటు, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, కర్ర హరీష్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు పత్రి భాను ప్రసాద్, కత్తి సుధీర్ గౌడ్, ఉత్సవ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ ఈవో నాగేశ్వరరావు, పండితులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి