Search
Close this search box.

ఆంధ్రప్రదేశ్ లో IAS ల బదిలీలు చేసిన ప్రభుత్వం

*ఆంధ్ర ప్రదేశ్ 11 మంది ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.*

 

కర్నూలు జేసీగా బి.నవ్య.

 

అనంతపురం జేసీగా డి.హరిత.

 

ఏపీ ఎయిర్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.

 

ఈస్ట్ గోదావరి జేసీగా ఎస్.చిన్నరాముడు.

 

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులు.

 

పశ్చిమ గోదావరి జేసీగా టి.రాహుల్‌కుమార్ రెడ్డి.

 

ప్రణాళిక శాఖ జాయింట్ సెక్రటరీగా అనంత శంకర్.

 

విజయనగరం జేసీగా సేతు మాధవన్.

 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేసీగా కొల్లా బత్తుల కార్తీక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి